గార్లదిన్నె మండలం కేశవాపురంకి చెందిన శ్యామల అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యులు రక్తం ఎక్కించాలని తెలపడంతో పేషంట్ తరుపు బంధువులు పామిడి అభయ బ్లడ్ డోనర్స్ వారిని సంప్రదించడంతో వారు స్థానిక పామిడి బైపాస్ సమీపాన నివాసముంటున్న అభిషేక్ జిల్లా కేంద్రానికి వెళ్ళి తన రక్తాన్ని దానం చేసి ఔదార్యంను చాటుకున్నారు