గ్రేటర్ వరంగల్ అర్బన్ లో మున్సిపాలిటీ సిబ్బంది వారు పందులు తీసివేయడం గురించి అంబేద్కర్ భవనంలో పిలుపు ఇవ్వడం జరిగినదిరోజు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలోపందుల పైన ఆధారపడి ఉన్నా ఎరుకల కులస్తులు జీవన ఉపాధి కల్పించ గలరని జి డబుల్ ఎంసీ మేయర్ గారికి మరియు కమీషనర్ గారికిఈరోజు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం వినతి పత్రం ఇవ్వడం జరిగినది వెంటనే మేయర్ గారు తక్షణమే మున్సిపాలిటీలో ఉపాధి కల్పిస్తానని చెప్పడం జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్యగారు మరియు ప్రధాన కార్యదర్శి రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేతిరి రాజశేఖర్ స్టేట్ సలహా కార్యదర్శి కోనేటి సమ్మయ్య గారు హనుమకొండ అధ్యక్షులు చిన్న సారయ్య గారు బిజిలిప్రశాంత్ oniసదానందం మరియు oniరాజు గారు వరంగల్ మండల అధ్యక్షులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగినది
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మానవత్వం చాటుకున్న మానుకోట యంపి మాలోత్ కవిత..!!
- జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ కృషి
- సురక్షితమైన మిషన్ భగీరథ నీటినే త్రాగడం ఉత్తమం
- నష్కల్ కు బదులు ఉప్పుగల్లు రిజర్వాయర్ అని పేరు పెట్టాలి
- తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరికి బిజెపిని విమర్శించే నైతిక అర్హత లేదు
- 2022-23బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి సిపిఎం
- పేకాట ఆడినా,మత్తు పదార్థాలు అమ్మినా, కఠిన చర్యలు తప్పవు-సిఐ సదన్ కుమార్
- కశిలా పార్క్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణకై చేస్తున్న నిరాహార దీక్ష
- ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.
- కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్