జఫర్గడ్ మండల కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జఫర్గడ్&ఐనవోలు మండలాలకు చెందిన 69 మంది లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య గారు కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు..అందులో భాగంగా తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన 7 గురు లబ్దిదారులకు డా.తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా చెక్కులను పంపిణి చేసిన నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారు,స్థానిక ఎంపీటీసీ&ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య గారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు,తమ్మడపల్లి జి గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి, అన్నెపు రాజేంద్రమ్, పులిగిల్ల నరేష్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- రాష్ట్రస్థాయి లిటరరీ ఫెస్ట్ ను విజయవంతం చేయండి
- అక్రమాలకు పాల్పడుతున్న ఎంవిఐ లను సస్పెండ్ చేయాలి:డివైఎఫ్ఐ
- ప్రైవేటు విద్యాసంస్థల ఫీ దోపిడిని ఆపివేయాలి- ఎస్ఎఫ్ఐ డిమాండ్
- మన్యం వీరుడి ఆశయాలను కొనసాగించాలి: నోముల కిషోర్
- జిల్లా స్థాయి లో ఫుస్కోస్ పాఠశాల స్వచ్ఛ విద్యాలయాపురస్కర్2021-22 అవార్డు
- కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే
- తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక-దొడ్డి కొమురయ్య
- ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా
- తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య
- కొమురయ్య బలిదానం అజరామరం -అబ్బాస్