తెరాస వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో బాగంగా తమస్వంత ఖర్చుతో అందించిన ఆధునిక అంబులెన్స్ ను మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రారంబించిన మానుకోట యంపి మాలోత్.కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థచైర్మన్ గుడిపూడి.నవీన్ రావు, Pacs, చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి జెడ్పిటిసి శారద రవీందర్ ఎంపీపీ అరుణ రాంబాబు కేసముద్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంపల్లి రవి గౌడ్ ఎంపీటీసీ తాళ్లపల్లి రఘు వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు