కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలనుసారం నందిగామ డిఎస్పి జి నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో బుధవారం పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు
ఈ సందర్భంగా సి ఐ కనక రావు మాట్లాడుతూ గ్రామంలోగ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని నందిగామ సీఐ పి కనకారావు పేర్కొన్నారు. ఎటువంటి ఘర్షణలు , అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం , డబ్బు పంపిణీ జరుగుతున్నట్లు గ్రామస్తుల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.. నందిగామ ఎస్ ఐ తాతాచార్యులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గ్రామంలో ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మైనార్టీ సంక్షేమానికి 5 వేల కోట్లు జిల్లా ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ
- బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్
- YSR తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి
- చెస్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరణ 27న మునగాలలో చెస్ టోర్నీ- బ్రోచర్ ఆవిష్కరణ
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను సవరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర శ్రీరాములు
- జనగామ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలి
- మంత్రి దయాకర్ రావును కలిసిన సిపిఎం ప్రతినిధి బృందం
- ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఫిబ్రవరి 25న టి ఎస్ పి ఎస్ సి ముట్టడి
- సిగ్నల్ లేక పోవడంతో పింఛన్దారుల అవస్థలు
- గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ గారు కృషి