తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో సిరిపురం లో ని పశు వైద్య శాల ముందు ధర్నా నిర్వహించి.వినతి పత్రం అందజేశారు.అనంతరం సంఘం జిల్లా గౌరాధ్యక్షుడు,జిల్లా కార్యదర్శి చింతలచేరువు కోటేశ్వర రావు, మేకల నాగేశ్వర రావు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కురుమ, యాదవుల ను ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి. గొర్రెల కోసం డీడీ లు కట్టి రెండు సంవత్సారాలు అయిన గొర్రెలు పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేసి మరీ డీడీ లు కట్టినవారు వడ్డీలు కట్టలేక అప్పులపాలవ్తున్నరు.ప్రభుత్వం కురుమ యాదవుల కు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ch.నాగేశ్వర రావు, రోశయ్య, సంపసా నీ గోపాలరావు, సంప సాని నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- గీతా కార్మీకుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు
- మైనార్టీ సంక్షేమానికి 5 వేల కోట్లు జిల్లా ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ
- బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్
- YSR తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి
- చెస్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరణ 27న మునగాలలో చెస్ టోర్నీ- బ్రోచర్ ఆవిష్కరణ
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను సవరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర శ్రీరాములు
- జనగామ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలి
- మంత్రి దయాకర్ రావును కలిసిన సిపిఎం ప్రతినిధి బృందం
- ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఫిబ్రవరి 25న టి ఎస్ పి ఎస్ సి ముట్టడి
- సిగ్నల్ లేక పోవడంతో పింఛన్దారుల అవస్థలు