పామిడి సమాచారం….పామిడి టీచర్స్ కాలనీకి చెందిన లక్ష్మిదేవి అనే మహిళ హెర్నియాతో బాధ పడుతుండడంతో ఆసుపత్రిలో చేరగా వైద్యులు రక్తం ఎక్కించాలని తెలపడంతో పేషంట్ తరుపు బంధువులు అభయ బ్లడ్ డోనర్స్ వారిని సంప్రదించడంతో వారు అనంతపురం చైతన్య స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా చేస్తున్న సంస్థ సభ్యుడు హస్సేన్ సాహేబ్ జిల్లా కేంద్రానికి వెళ్ళి తన రక్తాన్ని దానం చేసి ఔదార్యంను చాటుకున్నారు