కాజిపేట్ 52వ డివిజన్ సోమిడి లో మంతుర్తిఐలయ్యయాదవ్నగర్ కాలనీ ఆర్చి ప్రారంభోత్సవం చేసిన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు #జంగారాఘవరెడ్డి గారు, ఎడబోయినరాజేందర్రెడ్డి గారు, #జక్కులరమరవీందర్యాదవ్_ 52వ డివిజన్ కార్పొరేటర్, మంతుర్తితిరుపతియాదవ్, దోమగాల్రెడ్డి, గుర్రపుకోటేశ్వర్, పి ఎస్ సి డైరెక్టర్లు మేరుగురాజయ్య, కయితరాజ్కుమార్, దువ్వశ్రీకాంత్, జక్కులమల్లేష్, చిర్రనర్సింగ్గౌడ్, కాంగ్రెస్ పార్టీ కాజీపేట ముఖ్య నాయకులు, 52వ డివిజన్ ముఖ్యనాయకులు, సోమిడి యాదవ సంఘం సభ్యులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, రెడ్డి సంఘం సభ్యులు, మంతుర్తిఐలయ్యయాదవ్నగర్ కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ 52వ డివిజన్ కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు….